ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు,యువతకు ఉద్యోగాలు లేవు: పవన్ కల్యాణ్
Updated on: 2023-08-14 19:35:00
విసన్నపేట:అనకాపల్లి జిల్లా విసన్నపేటలో భూములను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిశీలించారు.అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ విసన్నపేటలో వేస్తున్న వెంచర్లకు ఎలాంటి అనుమతి లేదు,వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్నారు.ఉత్తరాంధ్ర భూములను వైకాపా నేతలు దోచుకుంటున్నారు.ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు,యువతకు ఉద్యోగాలు లేవు.ఉపాధి కోసం ఉత్తరాంధ్ర యువత ఎక్కడెక్కడికో వలస పోతున్నారు.ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత అధికారులకు లేదా?ఉత్తరాంధ్ర దోపిడీ గురించి మాట్లాడే వారే లేరు అని పవన్ అసహనం వ్యక్తం చేశారు.