ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు,యువతకు ఉద్యోగాలు లేవు: పవన్ కల్యాణ్
Updated on: 2023-08-14 19:35:00

విసన్నపేట:అనకాపల్లి జిల్లా విసన్నపేటలో భూములను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిశీలించారు.అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ విసన్నపేటలో వేస్తున్న వెంచర్లకు ఎలాంటి అనుమతి లేదు,వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్నారు.ఉత్తరాంధ్ర భూములను వైకాపా నేతలు దోచుకుంటున్నారు.ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు,యువతకు ఉద్యోగాలు లేవు.ఉపాధి కోసం ఉత్తరాంధ్ర యువత ఎక్కడెక్కడికో వలస పోతున్నారు.ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత అధికారులకు లేదా?ఉత్తరాంధ్ర దోపిడీ గురించి మాట్లాడే వారే లేరు అని పవన్ అసహనం వ్యక్తం చేశారు.