ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
సత్తుపల్లి నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు
Updated on: 2023-04-29 21:05:00
పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడుతో కలిసి హెలికాప్టర్ ద్వారా కల్లూరు చేరుకున్న ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు అతిథులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతం, పలువురు ప్రజాప్రతినిధులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,నామా నాగేశ్వరరావులు మంత్రి వీ. శ్రీనివాస్ గౌడుతో కలిసి హెలికాప్టర్ ద్వారా శనివారం ఉదయం కల్లూరు చేరుకున్నారు.హెలిప్యాడ్ వద్ద వీరికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ గౌతం, ఖమ్మం నగర పోలీసు కమిషనర్ విష్ణు వారియర్ తదితర ప్రముఖులు పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు.