ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం
Updated on: 2023-05-01 08:22:00
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియా చం చుపల్లి మండలం రుద్రంపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈఘటన లో 35 మందికి గాయాలయ్యాయి. ఇందులో గుంటూరుకు చెందిన జానకి కుటుంబసభ్యు ల్లో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే వారిని కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఐదుగురి కండీషన్ సీరియస్. సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.. యాక్సిడెంట్ సమయంలో బస్సులో 43 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బొగ్గు టిప్పర్ డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్ర యాణికులు తెలిపారు.