ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
పిడుగు పడి జేబులోనే పేలిన సెల్ఫోన్ యువకుడి దుర్మరణం
Updated on: 2023-09-05 09:27:00
అనకాపల్లిజిల్లా:పిడుగుపడటంతో ఓ వ్యక్తి జేబులోని ఫోన్ పేలి యువకుడు దుర్మరణంమరో యువకుడికి గాయాలు, అతడికి తప్పిన ప్రాణాపాయం వివరాలు ఇలా వున్నాయి.సూదవరపు జయంత్(23),మరో యువకుడితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా జోగుంపేటలో పిడుగు పడి జయంత్ జేబులోని ఫోన్ పేలింది.దీంతో అతడు మృతి చెందాడు.అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి.అతడికి ప్రాణాపాయం తప్పింది.