ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక
Updated on: 2023-05-04 14:43:00

హైదరాబాద్ లోని రామంతపూర్, బేగంపేట పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ప్రవేశం కొరకు బుదవారం లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఎంపిక చేయడం జరిగింది. ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు ఎంపిక చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు సంబంధించి ఎం. మధుకర్, పీ.జయశంకర్, ఎం. శంకరయ్య, జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంపై చెందిన ఆర్. దిలీప్ కుమార్ ఏ.ఓ, ఇమ్రాన్ రాజశేఖర్లు తదితరులు ఉన్నారు.