ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక
Updated on: 2023-05-04 14:43:00
హైదరాబాద్ లోని రామంతపూర్, బేగంపేట పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి ప్రవేశం కొరకు బుదవారం లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఎంపిక చేయడం జరిగింది. ఇద్దరు బాలురు, ముగ్గురు బాలికలు ఎంపిక చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు సంబంధించి ఎం. మధుకర్, పీ.జయశంకర్, ఎం. శంకరయ్య, జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంపై చెందిన ఆర్. దిలీప్ కుమార్ ఏ.ఓ, ఇమ్రాన్ రాజశేఖర్లు తదితరులు ఉన్నారు.