ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
బీఆర్ఎస్లోకి చేరికలు
Updated on: 2023-09-24 06:32:00
రామగుండం నగరపాలక మాజీ డిప్యూటీ మేయర్, బీజేపీ నాయకుడు ముప్పిడి సత్యప్రసాద్, మాజీ కార్పొరేటర్లు షమీమ్ సుల్తానా, హైమద్ బాబు, వనం శివానందం బాబు, బాబుమియా, బొబ్బొలి సతీశ్, కత్తెరమల్ల రమేశ్తోపాటు నాయకులు యశ్వంత్రెడ్డి, సాయికుమార్ బీఆర్ఎస్లో చేరారు. శనివారం రాత్రి హైదరాబాద్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో మంత్రి హరీశ్రావు వీరందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.