ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
బిఆర్ఎస్ కు షాక్ లింగదన సర్పంచ్ నాగిళ్ల ప్రతాప్ పార్టీకి రాజీనామా.. కాంగ్రెస్ లో చేరికల పర్వం
Updated on: 2023-10-17 14:29:00
కేశంపెట్ మండల పరిధిలోని వరుసగా బి ఆర్ ఎస్ కు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, జడ్పిటిసి తాండ్ర విశాల, వెంకటరామిరెడ్డి చేరగా కేశంపేట్ మండల పరిధిలోని లింగదనం గ్రామ సర్పంచ్, నాగిళ్ల ప్రతాప్ వార్డ్ మెంబర్ నెల్లికంటి బాలయ్య, మైనార్టీ నాయకులు మౌలానా, కోళ్ల గోపాల్, రామకృష్ణ,శేఖర్,యువకులు నాయకులు, కాంగ్రెస్ పార్టీ వీర్ల పల్లి శంకర్ సమక్షంలో చేరనున్నారు. టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉన్న నేతలు మరింత మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం మరింత కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.