ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ఆర్జీ 1 లో పర్యటించిన సింగరేణి చీఫ్ సెక్యూరిటీ అధికారి
Updated on: 2023-05-12 10:13:00

రామగుండం 1 ఏరియాలో సింగరేణి చీఫ్ సెక్యూరిటీ అధికారి హనుమంతరావు గురువారం మేడిపల్లి ఒపెన్ కాస్ట్ లో బేస్ వర్క్ షాప్, సర్ఫేస్, క్యాంటీన్ బంకర్ ఏరియాలో పరిశీలించి అక్కడున్న ఓల్డ్ కేబుల్స్, స్క్రాప్ ను తొందరగా తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మేనేజర్ మల్లికార్జున్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరా రెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్, జే ఉమేష్, చంద శ్రీనివాస్ పాల్గోన్నారు.