ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ముంపు గ్రామాలను ముంచిన రాజకీయ పార్టీలను తరిమికొట్టండి
Updated on: 2023-11-16 23:21:00
ధర్మ సమాజ్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి దుబ్బాక బుగ్గరాజు. ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వారి యొక్క సమస్యలు వాళ్ళ కన్నీటి బాధలు పరిష్కరించలేని ఈ అగ్రవర్ణ పార్టీలను ఈ ఎన్నికల్లో మీ ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తూ వీరు కోల్పోయినటువంటి భూములను తక్షణమే తిరిగి వారికి ఇవ్వాలని అలాగే ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలకు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి మాట మార్చి తప్పించుకు తిరుగుతున్న ఈ పార్టీలను నమ్మొద్దని ఈసారి తగిన బుద్ధి చెప్పాలని ఆ ముంపు గ్రామాల ప్రజలను కోరడం జరిగింది. ధర్మ సమాజ పార్టీ గడపగడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రవెల్లి గ్రామంలో ప్రచారాన్ని నిర్వహిస్తూ,ప్రజల జీవితాలను రోడ్డుపాలు చేసిన ఈ యొక్క మోసపూరితమైన నాయకులను, అగ్రవర్ణ పార్టీలను నమ్మొద్దని ప్రజలను కోరడం జరిగింది. గడపగడపకు తిరుగుతూ ధర్మసమాజ్ పార్టీ తరఫున అణగారినా వర్గాల జీవితాల్లో మార్పు కొరకుమీ యొక్క విలువైన ఓటును టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది. ధర్మసమాజ్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇక్కడ కూలిపోయినటువంటి భూములను తిరిగి ఇచ్చేంతవరకు ప్రజల తరఫున కొట్లాడి వారికి అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాం అనీ తేలిపారు. ఈ కార్యక్రమంలో నందూ, వెంకటేష్, నవీన్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు