ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
2 రోజుల పాటు రైల్వే గేటు మూసివేత
Updated on: 2023-11-21 10:16:00
ఆదిలాబాద్ లోని ఆర్టీవో కార్యాలయం వద్ద గల రైల్వే గేటు ను 2 రోజుల పాటు మూసి వేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే ట్రాక్ అత్యవసర మరమ్మత్తుల కారణంగా ఎల్.సి గెట్ నెంబర్ 29 ని ఈనెల 21, 22వ తేదీల్లో మూసి వేసి, పూర్తిగా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గమైన తాంసి బస్టాండ్ రైల్వే గేట్ వద్ద నుండి రాకపోకలు సాగించాలని కోరారు.