ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
స్వచ్ఛత
Updated on: 2023-05-17 09:25:00

పల్లెల్లో పరిశుద్ధ నిర్వహణ లోపంతో ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి కనుక జిల్లాలోని 647 గ్రామపంచాయతీలలో పారిశుద్ద కార్యక్రమాలు నిర్వహించాలని పాలనాధికారి శరత్ సూచించారు. పిచ్చిమొక్కలను తొలగించి గుంతలు పూడ్చివేయడం. మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడడం. నీటి ట్యాంకులను శుభ్రపరచడం. ఇంకుడు గుంతలు నిర్మించడం. పాడుబడిన బావులను పూడ్చడం.