ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
బిజెపి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి
Updated on: 2024-01-09 12:39:00
అల్లూరి సీతారామరాజు జిల్లా:అరకు మండలం గన్నెల గ్రామంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి.అనంతరం మాట్లాడుతూ బిజెపి కి ఓటు వేసి ఆశీర్వదించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.బిజెపి పేదలకు సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అనిద్రౌపది ముర్ము రాష్ట్ర పతి ని చేసిన విధానం వివరించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేదల పక్ష పాతి,గిన్నెలో గ్రామానికి నరేంద్ర మోడీ 122 ఇళ్ళు ఇచ్చి నా వైసీపీ ప్రభుత్వం నిర్మించలేదు అని గ్రామంలో ఎంతమంది ఉంటే అన్ని ఇళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు.నరేంద్ర మోడీ ఇళ్ళు ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు అని మరుగుదొడ్లు నిర్మించాలని నరేంద్ర మోడీ బడ్జెట్ కేటాయించారు అని ప్రతి గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్లనే జరిగింది అని బియ్యం ఉచితంగా ఇస్తున్నాం కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కరోనా మనల్ని ఏమి చేయలేక పోయింది అని బిజెపి అభ్యర్థులు ను గెలిపించాలి అని ఎన్నికలు రాబోతున్నాయి బిజెపి ని గెలిపిస్తామని సంకల్పం తీసుకుందాం అని పిలుపునిచ్చారు.