ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
బిజెపి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి
Updated on: 2024-01-09 12:39:00

అల్లూరి సీతారామరాజు జిల్లా:అరకు మండలం గన్నెల గ్రామంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి.అనంతరం మాట్లాడుతూ బిజెపి కి ఓటు వేసి ఆశీర్వదించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.బిజెపి పేదలకు సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అనిద్రౌపది ముర్ము రాష్ట్ర పతి ని చేసిన విధానం వివరించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేదల పక్ష పాతి,గిన్నెలో గ్రామానికి నరేంద్ర మోడీ 122 ఇళ్ళు ఇచ్చి నా వైసీపీ ప్రభుత్వం నిర్మించలేదు అని గ్రామంలో ఎంతమంది ఉంటే అన్ని ఇళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు.నరేంద్ర మోడీ ఇళ్ళు ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు అని మరుగుదొడ్లు నిర్మించాలని నరేంద్ర మోడీ బడ్జెట్ కేటాయించారు అని ప్రతి గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్లనే జరిగింది అని బియ్యం ఉచితంగా ఇస్తున్నాం కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కరోనా మనల్ని ఏమి చేయలేక పోయింది అని బిజెపి అభ్యర్థులు ను గెలిపించాలి అని ఎన్నికలు రాబోతున్నాయి బిజెపి ని గెలిపిస్తామని సంకల్పం తీసుకుందాం అని పిలుపునిచ్చారు.