ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
ప్రభుత్వ భూమిలో గుడిసెలు తొలగింపు
Updated on: 2023-05-21 05:58:00

మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ భూముల్లో వేసుకున్న గుడిసెలను ఆధికారులు తొలగించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీసులతో కలిసి గుడిసెలు తొలగించారు. గుడిసె వాసులు అధికారులకు మధ్య వాగ్వివాదం తోపులాట తోపులాట చోటుచేసుకుంది. గుడిసెలు తొలగిస్తుండగా జేసీబీ నీ గుడిసె వాసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం మారింది.