ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
Updated on: 2024-01-10 22:52:00

విజయవాడలో నూతనంగా నిర్మించిన నవ బారత రాజ్యంగా నిర్మాత,డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 125అడుగుల అంబెడ్కర్ విగ్రహం జనవరి 19 వ తేదిన ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలనీ మాజీ మంత్రివర్యులు,ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ. శ్రీరంగనాధరాజు కోరారు.అంబెడ్కర్ ఒక కులానికో ఒక మతానికో చెందిన నాయకుడు కాదని యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడు అని కొనియాడారు,అ మహానుభావునికి 125 అడుగుల కాస్యం విగ్రహం మన ముఖ్యమంత్రి జగనన్న చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా తూర్పు పాలెం క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.