ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ప.గో. జిల్లాలో 5 చెకోపోస్టులు,24 గంటలు చర్యలు
Updated on: 2024-01-13 09:56:00
పశ్చిమగోదావరి జిల్లా:రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సమగ్ర అంతర్ జిల్లాల చెకోపోస్టులను 2 రోజుల్లో ఏర్పాటుచేసి,24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.జిల్లా ఎస్పీ,మండల అధికారులతో కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు.జిల్లాలో ప్రస్తుతం 5 చెక్ పోస్టులు ఏర్పాటుచేయాలన్నారు.చించినాడ,లోసరి,సిద్ధాంతం, దుంపగడప,పెద్ద తాడేపల్లిలో చెక్ పోస్టులు ఏర్పాట్లు చేయాలన్నారు.