ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
విశ్రాంతి ఉద్యోగుల డిమాండ్స్ సాధన కోసం ధర్నా
Updated on: 2024-01-25 20:03:00
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాయచోటి లో ధర్నా చేసి డిప్యూటీ తాసిల్దార్ గారికి డిమాండ్స్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాయచోటి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చెంగరెడ్డి, కార్యదర్శి, పెన్షనర్లు పాలుగోన్నారు ముఖ్య అతిథిదులు గా ఏపియన్జి వో రాష్ట్ర ఉపాధ్యక్షలు వై. ప్రసాద్ యాదవ్, రాయచోటి అధ్యక్షులు యమ్ వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శి d. వెంకటేశ్వర్ రెడ్డి, E డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసారు, ఉపాధ్యాయ జిల్లా నాయకులు జాబీర్,రామకోటయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు
డిమాండ్స్
11 పి ఆర్ సి 1.1.2022 నుండి తగ్గించిన అడిషనల్ క్వాంటo పునరుద్దించాలని 70 సంవత్సరాలు నిండిన వారికి 10 శాతం 75 సంవత్సరాలు నిండిన వారికి 15% శాతం 80% వయసు నిండిన వారికి 20% క్వాంటమ్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది
అలాగే విశ్రాంతి ఉద్యోగులకు పెండింగులు ఉన్న డిఏ బకాయిలను విడుదల చేయాలని 11 పిఆర్సి అరియర్స్ ని వెంటనే చెల్లించాలన్నారు
హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందిన హాస్పిటల్ లో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాళ్ళన్నారు 11 పి ఆర్ సి అరి అరియర్స్ వెంటనే ఇవ్వాలి
మెడికల్ రియంబర్స్మెంట్ పరిధిని రెండు లక్షలు నుండి లక్షలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో కు వినతిపత్రం ఇచ్చారు
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు రెడ్డెప్పరెడ్డి, రమణ , రెడ్డికుమార్ Ngo నాయకులు బాలరామరాజు, మళ్లీరెడ్డి,దేవేంద్ర , భాష మహాదేవ,,పెన్షనర్లు పాల్గొన్నారు