ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
కడప రైల్వే స్టేషన్లో బంగారం స్వాధీనం
Updated on: 2024-02-10 09:24:00
కడప రైల్వే స్టేషన్లో భారీగా బంగారం స్వాధీనం కడప రైల్వే స్టేషన్లో పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.రైల్వే సీఐ నాగార్జున తనిఖీలు నిర్వహించగా కన్యాకుమారి నుంచి పుణే వెళ్తున్న జయంతి ఎక్స్ప్రెస్ రైలులో ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి దాదాపు 2.4 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వీరి వద్ద ఎటువంటి రికార్డులు లేకపోవడంతో సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.