ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
భువనగిరి: విజయ సంకల్పయాత్ర సభాస్థలిని పరిశీలించిన బిజెపి
Updated on: 2024-02-18 18:56:00
భువనగిరిలో ఈనెల 20 న నిర్వహించబోయే బిజెపి విజయసంకల్ప యాత్ర భారీ బహిరంగ సభాస్థలిని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ పరిశీలించారు. సభకు సుమారుగా 10 వేలు మంది రానున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 నుండి 6 వరకు సభ ఉంటుందని ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజస్థాన్ సిఎం భజన్ లాల్ శర్మ రానున్నట్లు తెలిపారు.