ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
భువనగిరి: జెండా ఊపి అయోధ్య రైలును ప్రారంభించిన బిజెపి నాయకులు
Updated on: 2024-02-18 18:59:00
భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా అయోధ్యకు బయలుదేరిన ఆస్తా స్పెషల్ రైలుకు భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా బిజెపి నాయకులు కార్యకర్తలు అయోధ్య రాములవారి ఆలయానికి బయలుదేరారు. సుమారు 1300 మంది బిజెపి కార్యకర్తలు అయోధ్యకు బయలుదేరారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. జెండా ఊపి రైలును ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ పట్టణ అధ్యక్షులు ఉమాశంకర్ పాల్గొన్నారు