ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
భువనగిరి: జెండా ఊపి అయోధ్య రైలును ప్రారంభించిన బిజెపి నాయకులు
Updated on: 2024-02-18 18:59:00

భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా అయోధ్యకు బయలుదేరిన ఆస్తా స్పెషల్ రైలుకు భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా బిజెపి నాయకులు కార్యకర్తలు అయోధ్య రాములవారి ఆలయానికి బయలుదేరారు. సుమారు 1300 మంది బిజెపి కార్యకర్తలు అయోధ్యకు బయలుదేరారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. జెండా ఊపి రైలును ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ పట్టణ అధ్యక్షులు ఉమాశంకర్ పాల్గొన్నారు