ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
App జిల్లాకు రానున్న గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్
Updated on: 2024-02-18 21:31:00

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు యాదాద్రి జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విఠలాచార్య ప్రారంభిస్తున్న గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్ళనున్నారు.