ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
App జిల్లాకు రానున్న గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్
Updated on: 2024-02-18 21:31:00
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు యాదాద్రి జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విఠలాచార్య ప్రారంభిస్తున్న గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్ళనున్నారు.