ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ప్రజావాణి కార్యక్రమంలో ఆర్జీల స్వీకరణ
Updated on: 2024-02-19 15:17:00
ప్రజావాణి కార్యక్రమం భాగంగా అర్జీదారుల నుంచి కలెక్టర్ వెంకర్రావు ఆర్జీలను స్వీకరించారు. సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డితో కలిసి పొల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అధికారులు అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.