ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ప్రజావాణి కార్యక్రమంలో ఆర్జీల స్వీకరణ
Updated on: 2024-02-19 15:17:00

ప్రజావాణి కార్యక్రమం భాగంగా అర్జీదారుల నుంచి కలెక్టర్ వెంకర్రావు ఆర్జీలను స్వీకరించారు. సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డితో కలిసి పొల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అధికారులు అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.