ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకుంటాం
Updated on: 2024-02-26 07:31:00
తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం నాయ కులు, కార్యకర్తలు ఆదివారం కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. విశ్వబ్రా హ్మణ సంఘం కావలి పట్టణ కమిటీ అధ్యక్షులు గువ్వాడి ఓంకారాచారి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణుల మనసు నిండా టీడీపీ ఉందన్నారు. కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకునే బాధ్యత విశ్వబ్రాహ్మణ సంఘం దిన తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో షన్ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ఏ యడ్ నరసింహారావు, ట్రెజరర్ బి. శివాచారి, విశ్వబ్రా హ్మణ సాధికారత సమితి కావలి నియోజకవర్గ కన్వీనర్ ఎన్ శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు