ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ఏనుమాముల మార్కెట్ కు పోటెత్తిన మిర్చి
Updated on: 2024-02-26 13:28:00

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం (మిర్చి) పోటెత్తింది. 5 రోజులపాటు సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభం కావడంతో పెద్ద మొత్తంలో మిర్చిని రైతులు మార్కెట్ తరలించారు. సోమవారం ఒక్క రోజే 40 వేల నుంచి 50 వేల మిర్చి బస్తాలు రైతులు తీసుకువచ్చారని ఆధికారులు అంటున్నారు. పెద్ద మొత్తంలో మార్కెట్ కు మిర్చి రావడంతో వ్యాపారులు తుక్కువ రేటుకే మిర్చి అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.