ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ఏనుమాముల మార్కెట్ కు పోటెత్తిన మిర్చి
Updated on: 2024-02-26 13:28:00
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం (మిర్చి) పోటెత్తింది. 5 రోజులపాటు సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభం కావడంతో పెద్ద మొత్తంలో మిర్చిని రైతులు మార్కెట్ తరలించారు. సోమవారం ఒక్క రోజే 40 వేల నుంచి 50 వేల మిర్చి బస్తాలు రైతులు తీసుకువచ్చారని ఆధికారులు అంటున్నారు. పెద్ద మొత్తంలో మార్కెట్ కు మిర్చి రావడంతో వ్యాపారులు తుక్కువ రేటుకే మిర్చి అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.