ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
Updated on: 2024-03-06 07:43:00

జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొన్న ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి(60)మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖాన మార్చురీలో భద్రపరిచారు.