ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
పరీక్షా కేంద్రాలు వద్ద పటిష్ట భద్రత
Updated on: 2024-03-18 11:05:00
10 వ తరగతి, ఇంటర్ పరీక్షా కేంద్రాలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సాలూరు రూరల్ సీఐ బాలకృష్ణ అన్నారు. సోమవారం పాచిపెంటలో 10,Th ఇంటర్ పరీక్షా కేంద్రాలను స్థానిక ఎస్సై పొదిలాపు నారాయణరావు తో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఏటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సివిల్, మరియు సచివాలయం మహిళ పోలీసులను బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు.