ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు
Updated on: 2024-03-29 08:10:00
నిజామాబాద్ :నగరంలోని వినాయక్ నగర్ లో పేకాట స్థావరంపై గురువారం సీపీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయుళ్లు, రూ.56810 పట్టుకోవడం జరిగిందన్నారు. తదుపరి చర్య నిమిత్తం నాల్గవ టౌన్ ఎస్.హెచ్.ఓ కు అప్పగించారు. ఈ దాడుల్లో సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మన్న, సుదర్శన్, అనిల్, నరసయ్య, ఆజాము లు పాల్గొన్నారు.