ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి
Updated on: 2024-03-29 21:34:00
జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి నా పేరు చెప్తే కియా, పట్టిసీమ, ఉద్యోగాలు గుర్తొస్తాయి...నీ పేరు చెప్తే గుర్తొచ్చేది ఒక్కటి చెప్పు జగన్ కలియుగం అంటే హత్యలు చేసి నీలా నిస్సుగ్గుగా అబద్ధాలు చెప్పడమే సునీతారెడ్డికి న్యాయం చేయకపోగా వేధిస్తావా.? వైసీపీ ఇంటికి పోవాలి...యువతకు ఉద్యోగాలు రావాలి ప్రజలు ఓటు వేసేటప్పుడు జగన్ బాదుడు ప్రతి ఒక్కరికీ గుర్తుండాలి ప్రజల కోసమే మూడు పార్టీల పొత్తు-ఫ్యాన్ ను చిత్తు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఉదయగిరి ఎమ్మెల్యేగా సురేష్ ను, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డిని గెలిపించండి ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో పలువురు వైసీపీ నేతల చేరిక...కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు