ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆరుగురు ఎంపీటీసీలు పార్టీ తీర్థం
Updated on: 2024-03-30 07:35:00

ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు మండలానికి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఎంపీటీసీలు సుమలత, హైమావతి, ప్రసన్న, మౌనిక, భవాణీ, పురుషోత్తంతో పాటు మరికొందరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ చంద్రబాబు నాయుడు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.