ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
మానుకోటలో బీజేపి జెండా ఎగరేయడం ఖాయం...
Updated on: 2024-04-05 07:26:00
మానుకోటలో బీజేపి జెండా ఎగిరేయడం ఖాయమని మహబూబాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ అన్నారు. గురువారం నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సన్నాక సమావేశంలో పాల్గొన్నారు. గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలి అన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మేల్యే అభ్యర్థి కంభంపాటి పుల్లారావు, సీనియర్ యువ నాయకులు గొగుల రాణాప్రతాప్ రెడ్డి, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు