ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు - వైఎస్ షర్మిలా రెడ్డి
Updated on: 2024-04-08 15:47:00
మైదుకూరు నియోజక వర్గం బ్రహ్మం గారి మఠం మండల కేంద్రంలో బహిరంగ సభ వైఎస్సార్ పాలన కు జగన్ పాలన కు పొంతనే లేదు బూతద్దం పెట్టీ చూసినా వైఎస్ పాలన ఆనవాళ్లు కూడా కనపడవు జగన్ పాలన హత్యా రాజకీయాలు చేసే పాలన సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్న పాలన CBI అవినాశ్ రెడ్డిని నిందితుడు అని చెప్పింది అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పింది కాల్ రికార్డ్స్,గూగుల్ మ్యాప్స్,లావాదేవీలు అన్ని ఉన్నాయని చెప్పింది అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు