ముఖ్య సమాచారం
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
-
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం
-
కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు
Updated on: 2024-04-17 11:27:00

అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా నిర్మాణ పనులు నిలిపివేయాలని వెళ్లిన పురపాలక సంఘం సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై హెడ్ కానిస్టేబుల్ మురాద్ అలీపై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమిషనర్ ఎండీ ఖమర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదు చేశారు. అక్రమ నిర్మాణ పనులను నిలిపివేయాలని సూచించిన అధికారులపై ఆయన దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు.