ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
గంజాయి, మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలి
Updated on: 2024-04-17 11:30:00

జీవితాన్ని నాశనం చేసే గంజాయి, మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలని, హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇటీవల యువత అధికంగా గంజాయిని విక్రయిస్తున్నారని, సేవిస్తున్నారని సమచారం మేరకు హుజురాబాద్ సబ్ డివిజన్ లోని ఐదు మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 24 మందికి మంగళవారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి వారితో మత్తు పదార్ధాల జోలికి పోమని ప్రతిజ్ఞ చేయించారు. సీఐ రమేష్ ఉన్నారు.