ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
ఎస్.ఇ.బి. తనిఖీల్లో 190 సారా ప్యాకెట్లు స్వాధీనం
Updated on: 2024-04-19 07:07:00

ముందస్తు సమాచారం మేరకు అక్రమ సారా వ్యాపారం తనిఖీల్లో భాగంగా గురువారం సీతానగరం మండలం బక్కపేట గ్రామంలో ఎస్.ఇ.బి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన పి లక్ష్మణ దొర ఇంట్లో 190 సారా ప్యాకెట్లతో ఆ వ్యక్తి పట్టుబడుగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ఎస్.ఐ బి రాజశేఖర్ సిబ్బంది జగన్నాధ రావు ఎం శ్రీ వాణి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.