ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
*డివైడర్ ను ఢీ కొన్న ద్విచక్ర వాహనం*
Updated on: 2024-04-19 18:00:00
తూగో జిల్లా :- నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా సమీపంలో డివైడర్ ను ఢీ కొన్న ద్విచక్ర వాహనం... హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం... ముగ్గురు యువకులకి తీవ్ర గాయాలు.. గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన పోలీసులు ఇద్దరి పరిస్థితి విషమం గా ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలింపు.