ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
రేపు ధర్మవరం కు అమిత్ షా రాక
Updated on: 2024-05-04 17:04:00
కేంద్ర హోం మంత్రి అమిత్ షా జీ ధర్మవరం లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు రేపు అనగా ఆదివారం ఉదయం 10 గంటలకుహెలికాఫ్టర్ లో ధర్మవరం చేరుకుంటారు. బిజెపి జాతీయ కార్యదర్శి, టీడీపీ మరియు జనసేన బలపరిచిన బీజేపీ ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి వై సత్య కుమార్ ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతారు ధర్మవరం బత్తలపల్లి రోడ్డు లో ని సిఎన్ బి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో కలిసి అమిత్ షా గారు పాల్గొంటారు అమిత్ షా జీ తో పాటు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి, బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ బహిరంగ సభ లో ప్రసంగిస్తారు.