ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
ధర్మవరం టౌన్ లో ప్రచారం నిర్వహించిన సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-05-05 09:48:00
ధర్మవరం టౌన్ లోని రామ్ నగర్, తారకరామ్ నగర్, గుట్ట కింద పల్లి, సిద్దయ్య నగర్, పార్థసారథి నగర్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని తాను ఎమ్మెల్యే అయ్యాక వాటిని కచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సత్యకుమార్ యాదవ్. అదేవిధంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ప్రజలకు అందించబోయే ఉమ్మడి ప్రభుత్వ పథకాలను గురించి కూడా వివరించారు. అలాగే మే 13న జరగబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆయన్ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు