ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
పిఎన్బి మెట్ లైఫ్ కుటుంబానికి ఆర్థిక భరోసా మతంశెట్టి శ్రీనివాస్
Updated on: 2024-05-21 15:50:00

పిఎన్బి మెట్ లైఫ్ కుటుంబ ఆర్థిక భరోసా ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ మతం శెట్టి శ్రీనివాసరావు ఒంగోలు మే 21 పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ మాతo శెట్టి శ్రీనివాస్ అన్నారు పి ఎం బి మెట్ లైఫ్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ పూర్ణ శేఖర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మతంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇన్సూరెన్స్ తోనే వారి కుటుంబానికి ఆర్థికసహకారం ఉంటుందన్నారు. పి ఎం బి ద్వారా ఎన్నో అద్భుతమైన ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయన్నారు.ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకుంటే వారి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు.ప్రతి మేనేజరు ఇన్సూరెన్స్ పథకం అవగాహన కలిగించాలన్నారు.అద్భుతమైన పథకాలతో ప్రతి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందన్నారు.వైజాగ్ క్లస్టర్ హెడ్ జ్యోతి మేడం మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇన్సూరెన్స్ ఎంతో విలువైందన్నారు.ప్రతి ఖాతాదారుడు ఇన్సూరెన్స్ తో కుటుంబం బంగారు బాటలు వేసుకోవచ్చు అన్నారు.బ్రాంచ్ మేనేజర్ పూర్ణ శేఖర్ మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్సూరెన్స్ మూడింతలు లాభదాయకమన్నారు.ఇన్సూరెన్స్ ద్వారాకుటుంబంఉన్నత స్థితిఎదగొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రవి కొత్తిమీర రాంబాబు సునీల్ తదితరులుపాల్గొన్నారు.