ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
పిఎన్బి మెట్ లైఫ్ కుటుంబానికి ఆర్థిక భరోసా మతంశెట్టి శ్రీనివాస్
Updated on: 2024-05-21 15:50:00
పిఎన్బి మెట్ లైఫ్ కుటుంబ ఆర్థిక భరోసా ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ మతం శెట్టి శ్రీనివాసరావు ఒంగోలు మే 21 పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ మాతo శెట్టి శ్రీనివాస్ అన్నారు పి ఎం బి మెట్ లైఫ్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ పూర్ణ శేఖర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మతంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇన్సూరెన్స్ తోనే వారి కుటుంబానికి ఆర్థికసహకారం ఉంటుందన్నారు. పి ఎం బి ద్వారా ఎన్నో అద్భుతమైన ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయన్నారు.ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకుంటే వారి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు.ప్రతి మేనేజరు ఇన్సూరెన్స్ పథకం అవగాహన కలిగించాలన్నారు.అద్భుతమైన పథకాలతో ప్రతి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందన్నారు.వైజాగ్ క్లస్టర్ హెడ్ జ్యోతి మేడం మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇన్సూరెన్స్ ఎంతో విలువైందన్నారు.ప్రతి ఖాతాదారుడు ఇన్సూరెన్స్ తో కుటుంబం బంగారు బాటలు వేసుకోవచ్చు అన్నారు.బ్రాంచ్ మేనేజర్ పూర్ణ శేఖర్ మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్సూరెన్స్ మూడింతలు లాభదాయకమన్నారు.ఇన్సూరెన్స్ ద్వారాకుటుంబంఉన్నత స్థితిఎదగొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రవి కొత్తిమీర రాంబాబు సునీల్ తదితరులుపాల్గొన్నారు.