ముఖ్య సమాచారం
-
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు(APHC)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-
ఈనెల 17న ఐపీఎల్-2025 పునఃప్రారంభం
-
సజ్జల శ్రీధర్రెడ్డిని కస్టడీకి ఇవ్వండి : సిట్
-
అనంత మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య కన్నుమూత
-
తగ్గిన బంగారం ధరలు
-
32 ఎయిర్పోర్టుల నుంచి రాకపోకలు ప్రారంభం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
మురికి కాలువలో శవమై తేలిన మాజీ కౌన్సిలర్
Updated on: 2023-06-12 21:50:00

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ తయ్యాబ్(48) అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. టీచర్స్ కాలనీలో ఓ మురికి కాలువలో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. తయ్యాబ్ ప్రమాదవశాత్తు మరణించాడా.. లేదా ఎవరైనా హత్య చేశారా అనే కేణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.