ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
ఎస్కేయూ ఇన్ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ అనిత
Updated on: 2024-07-18 20:54:00

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీగా ఎంబీఏ ప్రొఫెసర్ బీ. అనిత నియమితులయ్యారు. ఈమె గతంలో ఇదే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోనే 8 ఏళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్గా, మరో 8 ఏళ్లు అసోసియేట్ ప్రొఫెసర్గా, 14 ఏళ్లు ప్రొఫెసర్గా పని చేసిన అనుభవం ఉంది