ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
దీర్ఘకాలిక రుణాల రికవరికి వెళ్లిన బ్యాంకు మేనేజర్ పై దాడి
Updated on: 2023-06-14 18:54:00
దీర్ఘకాలిక రుణాల రికవరికి వెళ్లిన వనపర్తి జిల్లా ,కొత్తకోట డిసిసి బ్యాంకు మేనేజర్ ప్రదీప్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ విజయకుమార్ రెడ్డి పై పెద్దమందడి మండలం మదిగట్ట గ్రామానికి చెందిన రైతులు మన్యం ,నాగన్నలు కలిసి అధికారులపై దాడి చేసి దుర్భసలాడారు, తొమ్మిది సార్లు నోటీసు పంపిన రుణాలు చెల్లించకపోవడంతో బుధవారం ఆ గ్రామానికి అధికారులు వెళ్లారు ,ఈ విషయంపై స్థానిక ఎంపీపీ ఎంపీటీసీ గ్రామస్తులు కలిసి రైతులతో కొంత రుణం చెల్లించి బెషరత్తు క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్గుమనిగింది