ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
దీర్ఘకాలిక రుణాల రికవరికి వెళ్లిన బ్యాంకు మేనేజర్ పై దాడి
Updated on: 2023-06-14 18:54:00
దీర్ఘకాలిక రుణాల రికవరికి వెళ్లిన వనపర్తి జిల్లా ,కొత్తకోట డిసిసి బ్యాంకు మేనేజర్ ప్రదీప్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ విజయకుమార్ రెడ్డి పై పెద్దమందడి మండలం మదిగట్ట గ్రామానికి చెందిన రైతులు మన్యం ,నాగన్నలు కలిసి అధికారులపై దాడి చేసి దుర్భసలాడారు, తొమ్మిది సార్లు నోటీసు పంపిన రుణాలు చెల్లించకపోవడంతో బుధవారం ఆ గ్రామానికి అధికారులు వెళ్లారు ,ఈ విషయంపై స్థానిక ఎంపీపీ ఎంపీటీసీ గ్రామస్తులు కలిసి రైతులతో కొంత రుణం చెల్లించి బెషరత్తు క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్గుమనిగింది