ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
గత నెల 31 న కదిరాయచెరువు గ్రామంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు
Updated on: 2024-08-09 16:32:00
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలకడ మండలం కదిరాయచెరువు గ్రామానికి చెందిన ఉసిరికాయల సుబ్బలింగం (45)ను గత నెల 31వ తేదీ అర్ధరాత్రి తన వ్యవసాయ పొలంలో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసులో నిందితులను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు