ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
గత నెల 31 న కదిరాయచెరువు గ్రామంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు
Updated on: 2024-08-09 16:32:00
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలకడ మండలం కదిరాయచెరువు గ్రామానికి చెందిన ఉసిరికాయల సుబ్బలింగం (45)ను గత నెల 31వ తేదీ అర్ధరాత్రి తన వ్యవసాయ పొలంలో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసులో నిందితులను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు