ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
జయలక్ష్మి కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులకు మంచి రోజులు రాబోతున్నాయి..... ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
Updated on: 2024-10-29 19:41:00
గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు బిల్లింగ్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు... ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడి జయలక్ష్మి సభ్యులను అనేక విధాలుగా హింసించారు... జయలక్ష్మి బ్యాంకు సంబంధించిన ఆస్తులన్నీ జప్తు చేసి న్యాయం చేస్తాం... ఎస్సీ జడ్ లో కూడా జయలక్ష్మి బ్యాంకు సంబంధించి భూములు ఉన్నాయి... చెల్లించాల్సింది 380కోట్లు, బ్యాంకు ఆస్తులు 700 కోట్లు... హైదరాబాదులో కూడా ఆస్తులు ఉన్నాయి... కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తాం... సభ్యులందరూ సంతోషంగా ఉండండి... ఎంతోమంది సభ్యులు చనిపోయారు, మరింత ముందు సభ్యులు అనారోగ్యం పాలయ్యారని పేర్కొన్నారు.