ముఖ్య సమాచారం
-
దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. 13కు పెరిగిన మృతులు
-
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
-
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం..
-
ఉద్యోగం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే అతను(ఆమే) పెన్షన్ కు అనర్హులు... సుప్రీంకోర్టు కీలక తీర్పు...
-
600 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర
-
TTD: పరకామణిలో యంత్రాలు, ఏఐ వాడండి.. టీటీడీకి హైకోర్టు కీలక సూచన
-
కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
చిలకలూరిపేటలో తనిఖీ భయంతో స్వర్ణకారులు షాపులు మూసేశారు
-
పరకామణిలో జరిగిన నేరం, దొంగతనం కన్నా మించినది : ఏపీ హైకోర్టు
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
జయలక్ష్మి కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులకు మంచి రోజులు రాబోతున్నాయి..... ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
Updated on: 2024-10-29 19:41:00
గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు బిల్లింగ్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు... ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడి జయలక్ష్మి సభ్యులను అనేక విధాలుగా హింసించారు... జయలక్ష్మి బ్యాంకు సంబంధించిన ఆస్తులన్నీ జప్తు చేసి న్యాయం చేస్తాం... ఎస్సీ జడ్ లో కూడా జయలక్ష్మి బ్యాంకు సంబంధించి భూములు ఉన్నాయి... చెల్లించాల్సింది 380కోట్లు, బ్యాంకు ఆస్తులు 700 కోట్లు... హైదరాబాదులో కూడా ఆస్తులు ఉన్నాయి... కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తాం... సభ్యులందరూ సంతోషంగా ఉండండి... ఎంతోమంది సభ్యులు చనిపోయారు, మరింత ముందు సభ్యులు అనారోగ్యం పాలయ్యారని పేర్కొన్నారు.