ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
కోడిపందేల పై పోలీసుల మెరుపు దాడి
Updated on: 2024-12-03 09:14:00

ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఏసీపీ వై.ప్రసాదరావు ఆదేశాల మేరకు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో సోమవారం జరిపిన మెరుపు దాడిలో మండలంలోని పుల్లూరు,పోరాటనగర్ గ్రామాల్లో కోడి పందేలు వేస్తున్న 47 మంది జూదరులు పట్టుబడ్డారు.వారి వద్ద నుండి 29,100 నగదుతో పాటు 10 కోడి పుంజులు,10 కోడి కత్తులని స్వాదిన పరుచుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సుధాకర్ మీడియాకి తెలిపారు.