ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
కరెంట్ ఛార్జీల పెంపు పై నూజివీడులో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ,నిరసన
Updated on: 2024-12-27 14:46:00
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మేకా.వెంకట ప్రతాప్ అప్పారావు.కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.నూజివీడు పట్టణంలో వైసిపి నాయకులు,కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు తమ నిరసన తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్.కూటమి ప్రభుత్వం తక్షణం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసిన వైసిపి నాయకులు,కార్యకర్తలు.