ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
కరెంట్ ఛార్జీల పెంపు పై నూజివీడులో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ,నిరసన
Updated on: 2024-12-27 14:46:00

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మేకా.వెంకట ప్రతాప్ అప్పారావు.కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.నూజివీడు పట్టణంలో వైసిపి నాయకులు,కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు తమ నిరసన తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్.కూటమి ప్రభుత్వం తక్షణం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసిన వైసిపి నాయకులు,కార్యకర్తలు.