ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
బుడమేరు వరద నివారణకు అంచనా వ్యయం ఎంతంటే
Updated on: 2025-01-04 12:43:00
ఆంధ్రప్రదేశ్:బుడమేరు వరద నివారణకు విజయవాడ నగరపరిధిలోనే రూ.3,250 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు.ఈ ఆధునికీకరణ మూడు భాగాలుగా ఉంటుంది అని ప్రస్తుతం బుడమేరు మళ్లింపు ఛానల్లో మిగిలిన పనులు పూర్తి చేయనున్నారు.వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు అండర్ టన్నెల్ వరకు,అక్కడి నుంచి కొల్లేరు వరకు ఈ పనులు చేయాలనేది యోచనలో ఉన్నారు.మంత్రులు రామానాయుడు,నారాయణ శుక్రవారం బుడమేరు ఆధునికీకరణ ప్రణాళికల పై సమీక్షించారు.