ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
బుడమేరు వరద నివారణకు అంచనా వ్యయం ఎంతంటే
Updated on: 2025-01-04 12:43:00
ఆంధ్రప్రదేశ్:బుడమేరు వరద నివారణకు విజయవాడ నగరపరిధిలోనే రూ.3,250 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు.ఈ ఆధునికీకరణ మూడు భాగాలుగా ఉంటుంది అని ప్రస్తుతం బుడమేరు మళ్లింపు ఛానల్లో మిగిలిన పనులు పూర్తి చేయనున్నారు.వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు అండర్ టన్నెల్ వరకు,అక్కడి నుంచి కొల్లేరు వరకు ఈ పనులు చేయాలనేది యోచనలో ఉన్నారు.మంత్రులు రామానాయుడు,నారాయణ శుక్రవారం బుడమేరు ఆధునికీకరణ ప్రణాళికల పై సమీక్షించారు.