ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
బుడమేరు వరద నివారణకు అంచనా వ్యయం ఎంతంటే
Updated on: 2025-01-04 12:43:00

ఆంధ్రప్రదేశ్:బుడమేరు వరద నివారణకు విజయవాడ నగరపరిధిలోనే రూ.3,250 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు.ఈ ఆధునికీకరణ మూడు భాగాలుగా ఉంటుంది అని ప్రస్తుతం బుడమేరు మళ్లింపు ఛానల్లో మిగిలిన పనులు పూర్తి చేయనున్నారు.వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు అండర్ టన్నెల్ వరకు,అక్కడి నుంచి కొల్లేరు వరకు ఈ పనులు చేయాలనేది యోచనలో ఉన్నారు.మంత్రులు రామానాయుడు,నారాయణ శుక్రవారం బుడమేరు ఆధునికీకరణ ప్రణాళికల పై సమీక్షించారు.