ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
నూజెండ్ల:భారీగా రేషన్ బియ్యం స్వాధీనం ...
Updated on: 2025-02-13 09:16:00

నూజెండ్ల మండలంలో సివిల్ సప్లై అధికారులు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు మండలంలోని కొత్త నాగిరెడ్డిపల్లి గ్రామంలో రైస్ మిల్లులో అధికారులు బుధవారం జరిపిన దాడులు లో 527 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని 6A కేసు నమోదు చేశారు రేషన్ బియ్యం ను సివిల్ సప్లై గోదాoకు తరలించారు ఈ తనిఖీల్లో డీఎస్ఓ సుశీల, తహసిల్దార్ రమేష్ కుమార్, డిటి బాల వెంకటేశ్వర్లు, వీఆర్వో ఆనంద్ తదితరులు పాల్గొన్నారు