ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
నూజెండ్ల:భారీగా రేషన్ బియ్యం స్వాధీనం ...
Updated on: 2025-02-13 09:16:00
నూజెండ్ల మండలంలో సివిల్ సప్లై అధికారులు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు మండలంలోని కొత్త నాగిరెడ్డిపల్లి గ్రామంలో రైస్ మిల్లులో అధికారులు బుధవారం జరిపిన దాడులు లో 527 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని 6A కేసు నమోదు చేశారు రేషన్ బియ్యం ను సివిల్ సప్లై గోదాoకు తరలించారు ఈ తనిఖీల్లో డీఎస్ఓ సుశీల, తహసిల్దార్ రమేష్ కుమార్, డిటి బాల వెంకటేశ్వర్లు, వీఆర్వో ఆనంద్ తదితరులు పాల్గొన్నారు