ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
తప్పిపోయిన బాలికను గంటలో వెతికి అప్పగించిన పోలీసులు
Updated on: 2025-03-03 07:32:00
*తప్పిపోయిన బాలికను గంటలో వెతికి తల్లి తండ్రికి అప్పగించిన అనంతపురం వన్ టౌన్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన కూతురు స్కూల్ నందు కనిపించడం లేదని అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి సుమారు మధ్యాహ్నం 12:30 గంటలకు ఫిర్యాదు చేయగా వెంటనే సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ స్పందించి ఎస్ఐ శ్రీనివాస్ మరియు సిబ్బందిని టీములుగా విభజించి వెతికించి తప్పిపోయిన తొమ్మిది సంవత్సరముల బాలికను తల్లిదండ్రులకి అప్పగించారు. అందుకు తల్లి తండ్రి పోలీసు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.