ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ఎమ్మెల్యే వ్యవహారంపై నివేదిక కోరిన పార్టీ అధిష్ఠానం
Updated on: 2025-03-28 20:19:00
ఏపీ:టీడీపీ నేత,మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్రెడ్డి పై 48గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి.శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం పై పార్టీ అధిష్ఠానం నివేదిక కోరింది.ఎంపీ,జిల్లా అధ్యక్షుడు,సమన్వయకర్త కలిసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.తిరువూరులో 10నెలలుగా జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని కూడా పేర్కొంది.