ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
పైలట్, మెడికల్ టెక్నీషియన్ చాకచక్యం
Updated on: 2025-04-04 21:28:00
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన స్రవంతి (22) w/. రాజు , గర్భిణీ స్త్రీ నొప్పులు రావడంతో అంబులెన్స్ కు సమాచారం అందించారు. హుటాహుటిన బయలుదేరిన అంబులెన్స్ పైలట్ మహేష్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ దాసరి మహేష్ లు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో వెంకటాపూర్ గ్రామానికి చేరువకాగా, నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ ను ప్రధాన రహదారికి పక్కకు ఆపి అత్యవసర ప్రసవం చేశారు మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహేష్ తెలిపారు. వారిని 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అంబులెన్సు లో చాకచక్యంగా డెలివరీ చెయ్యడం పట్ల అంబులెన్స్ సిబ్బందిని కుటుంబ సభ్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది అభినందించారు