ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
సేవాలాల్ తండా గ్రామంలో ఐకెపి సెంటర్ ప్రారంభం
Updated on: 2025-04-07 22:01:00
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ని సేవాలాల్ తండా లో ఐకెపి సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారీల ను నమ్మి మోసపోవద్దని, అందరూ గ్రామంలోని ఐకెపి సెంటర్లను ఆశ్రయించాలని అన్నారు. ఐకెపి సెంటర్లను నడుపుతున్న మహిళా సంఘాలకి రైతులు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎంసి చైర్మన్ తలారి రాణి నరసయ్య, కట్ట బాపురావు, సీసీ శోభన్, ఏపీఎం దేవరాజు, డిపిఎం పద్మయ్య, గ్రామ ఐకెపి ఇన్చార్జులు లకావత్ శ్రీనివాస్, సిఏ రేణుక, రమావత్ సునీత, ఏఎంసి డైరెక్టర్ మున్యా నాయక్,ఎస్. ఏచ్. జి.సభ్యులు, స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.